కాని కింది వ్యాసం, నమస్తే తెలంగాణా పత్రిక ( 4-జనవరి-2015), చదివిన తరువాత అర్ధం అయ్యేది ఏంటిది అంటే "మాలాల యూసఫ్ జాయి అనే విద్యార్థిని మహ్మద్ ప్రవక్త బోధించిన విశాల భావాల్ని ఒంటబట్టిచ్చుకోలేదు" కాబట్టి ఆమె మీద తాలిబన్లు హత్యా ప్రయత్నం చెయ్యడంలో తప్పు లేదని.
Pages
Thursday 31 December 2015
మీలాద్ ఉల్ నబి సందర్బంగా తాలిబాన్లను సమర్దిస్తున్న వ్యాసం
సాదారణంగా టెర్రరిస్ట్ చర్యలకు ఇస్లాం మతానికి సంబంధం లేదు అని అందరు ఒప్పుకుంటారు. మరి ముఖ్యంగా ముస్లిం పెద్దలు, సాదారణ ప్రజలు గూడా దీనిపై స్పందించి తమ అభిప్రాయాలను చెప్పుతారు.
కాని కింది వ్యాసం, నమస్తే తెలంగాణా పత్రిక ( 4-జనవరి-2015), చదివిన తరువాత అర్ధం అయ్యేది ఏంటిది అంటే "మాలాల యూసఫ్ జాయి అనే విద్యార్థిని మహ్మద్ ప్రవక్త బోధించిన విశాల భావాల్ని ఒంటబట్టిచ్చుకోలేదు" కాబట్టి ఆమె మీద తాలిబన్లు హత్యా ప్రయత్నం చెయ్యడంలో తప్పు లేదని.
Tweet
కాని కింది వ్యాసం, నమస్తే తెలంగాణా పత్రిక ( 4-జనవరి-2015), చదివిన తరువాత అర్ధం అయ్యేది ఏంటిది అంటే "మాలాల యూసఫ్ జాయి అనే విద్యార్థిని మహ్మద్ ప్రవక్త బోధించిన విశాల భావాల్ని ఒంటబట్టిచ్చుకోలేదు" కాబట్టి ఆమె మీద తాలిబన్లు హత్యా ప్రయత్నం చెయ్యడంలో తప్పు లేదని.
Monday 28 December 2015
తెలంగాణా లో మస్జిద్ గా మార్చబడ్డ దేవాలయం
మన దేశంలో ఎన్నో హిందూ దేవాలయాలు
ఇస్లామిక్ రాజుల పరిపాలన కాలంలో కూల్చి వాటి అవశేషాలను ఉపయోగిస్తూ మస్జిద్ లు గా
కట్టడం జరిగింది. చరిత్ర లో ఇలాంటి ఘటనలు చాల ఉన్నాయి. మన తెలంగాణా రాష్ట్రంలో
కూడా ఇట్లాంటివి జరిగినివి.
ఇదే విషయాన్నీ నమస్తే తెలంగాణా
పత్రిక ( 25-12-2015) నాడు “నిపుణ“ పేజి లో “వేములవాడ చాళుక్యుల మత
పరిస్థితులు..” అనే వ్యాసంలో ఒక సంఘటనను చెప్పడం జరిగింది.
వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని బోధన్లో నిర్మించిన
వంద స్తంబాల ఇంద్రనారాయణాలయం ఔరంగజేబు కాలంలో దేవల్ మసీదుగా మారింది.
పూర్తి వ్యాసం:
Subscribe to:
Posts (Atom)